విధ్వంసానికి చెల్లించక తప్పదు మూల్యం
పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసానికి కారకులైన వారిపై చర్యలకు యూపీ సర్కార్ సిద్ధమైంది. రాంపూర్లో జరిగిన హింసాత్మక నిరసనల్లో ఆస్తి నష్టానికి కారకులైన 28 మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. గత...









