archive#AP

News

సింహాచ‌లంలో అప‌చారం

సింహాచ‌లం: సింహాద్రి అప్ప‌న్న ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాన్‌వేజ్‌ల‌తో విందు చేసుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయ‌కుడి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ పార్టీలో సుమారు 59 మందికికిపై ఉద్యోగాలు పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది. ఈవో భ్ర‌మ‌రాంభ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంపై...
News

వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం

విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలకు స్లాట్‌ విధానం అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మీడియాతో...
News

వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సౌకర్యాల లేమి

అవస్థలు పడుతున్న ప్రజలు కోన‌సీమ‌: కోనసీమ తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి ఆదాయం ఘనంగా వస్తున్నా తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ విఫలమవుతోంది. అడుగడుగునా సమస్యలే. ఆదాయం మీద చూపిస్తున్న శ్రద్ధ భక్తులకు వసతుల కల్పనలో లేద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం...
News

తెలుగు రాష్ట్రాలపై ఉగ్రమూలాల అనుమానం… విస్తృతంగా ఎన్‌ఐఏ తనిఖీలు(వీడియో)

అడ్డుప‌డ్డ ఇలియాస్ అనుచ‌రులు నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన...
News

కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు లోన్‌యాప్ నిందితులు

విజ‌య‌వాడ‌: లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ లోన్​యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన...
News

మరోసారి ఉగ్రరూపం దాల్చిన గోదావరి…ముంపులో లంక గ్రామాలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల...
News

ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి

అన‌కాప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్స‌వ క‌మిటీలు పలు కార్యక్రమాలు చేప‌ట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావ‌డంతో ఉత్సవాల నిర్వాహకులు...
News

ఎన్టీఆర్ జిల్లాలో రూ.కోటి విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం

ఎన్టీఆర్ జిల్లా: వినాయక చవితి పండుగ అంటే వివిధ రూపాల్లో ఉన్న గణనాథులే కాదు.. రకరకాల ఆకృతుల్లో తయారుచేసిన మండపాలు దర్శనమిస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయక విగ్రహాన్ని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారితో పాటు...
News

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు

గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన...
News

ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక‌

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు....
1 5 6 7 8 9 21
Page 7 of 21