archive#AP

News

బిక్క‌వోలులో శివ‌లింగం అప‌విత్రం!

బిక్క‌వోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శివలింగం అప‌విత్రం అయింది. శనివారం వైఎస్ఆర్ చేయూత పంపిణి కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణ బయట టెంట్‌ వేశారు. అయితే, టెంట్‌ తాళ్లను ఆలయ ప్రాంగణంలో...
News

మధుమేహ వ్యాధి నిర్ధారణకు సరికొత్త పరికరం ఆవిష్క‌ర‌ణ

ఘ‌న‌త సాధించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం విశాఖ‌ప‌ట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్‌–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి...
News

ఏపీలో రూ. 5 లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి: నితిన్ గడ్కరీ వెల్లడి

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి...
News

మన్యంలో విధ్వంసానికి మావోయిస్టుల యత్నం

విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసభల్లేరులో ల్యాండ్​మైన్స్ కలకలం రేపాయి. వలసభల్లేరు, వలసగూడ మధ్యలో గురువారం నెంబర్ 2 మైల్ స్టోన్ వద్ద 40 కేజీల రెండు స్టీల్ క్యాన్లలో ల్యాండ్​మైన్లను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబులను బాంబ్...
News

అమ్మాజీ ఆలయ పరిసరాల్లో ఎలుగుబంట్లు… భక్తుల ఆందోళన

సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని జీరిగేపల్లి గ్రామ శివారులో ఉన్న అమ్మాజీ ఆలయంలో రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. ఈ దృశ్యాలు గుడిలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో భక్తులు, ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు....
News

తిరుమల డ్రై ఫ్లవర్ కళాకృతులకు విశేష ఆదరణ

తిరుపతి: టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిని ఉప‌యోగించి శ్రీ‌వారు, అమ్మ‌వార్ల ఫోటో ప్రేమ్‌లు, పేప‌ర్ వెయిట్స్, క్యాలెండ‌ర్లు, కీ చైన్‌లు త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. టీటీడీ డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో త‌యారుచేసిన...
News

దసరాకు అదనపు ఛార్జీలుండవ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు: ఏపీఏస్ ఆర్టీసీ ఎండీ

విజయవాడ: దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు...
News

ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు 26-09-22 సోమవారం - పాఢ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి...
News

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ

మంగళగిరి: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగలగొట్టి, సొమ్ము దోచుకున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే, ఈ సమాచారాన్ని ఆలయ అధికారులు, మంగళగిరి పట్టణ పోలీసులు గోప్యంగా ఉంచారు....
News

ఉగ్ర నిధుల కేసులో ఎన్​ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్​

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్​ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100...
1 4 5 6 7 8 21
Page 6 of 21