archive#AP

News

గోదావరిలో పడవ బోల్తా

ముమ్మిడివరం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐ.పోలవరం మండలం జి. మూలపాలెం-గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గోదావరిలో సూడి ఎక్కువగా ఉండటంతో చెట్టును ఢీకొని...
News

కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన… కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై కేంద్రం ప్రభుత్వం వంతెన నిర్మించనుంది. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెనగా ఈ వారధి నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు....
News

ఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు...
News

శ్రీశైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో...
News

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామ‌ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధ‌వారం వెల్ల‌డించారు. జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశామ‌ని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు....
News

టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు, పంచాంగం ఆవిష్కరణ

తిరుప‌తి: శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50...
News

చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

తిరుప‌తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి...
News

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు ,...
News

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు

విజ‌య‌వాడ‌: తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్ళి రోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం తొమ్మిది...
1 3 4 5 6 7 21
Page 5 of 21