archive#AP

News

రాష్ట్రంలో ఘనంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం

భక్తులతో కలిసి చిందులేసిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్​ జిల్లా వ్యాప్తంగా...
News

ఘనంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో ఘనంగా జరిగింది. చైర్మన్, మెంబర్ సెక్రటరీతో కలుపుకొని మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్‌ను రాష్ట్ర ప్రభుత్వం...
News

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామ్మూర్తి జయంతి

అమరావతి: తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్టు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకతో పాటు జిల్లాల్లోనూ గిడుగు రామ్మూర్తి పంతులు...
News

వ‌చ్చే నెల 26 నుంచి దుర్గమ్మ గుడిలో దసరా వేడుకలు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు అయిదోతేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను నిర్వహించేందుకు అధికారులతో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమన్వయ సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తరుణంలో ఈ దసరాకు భారీగా...
News

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఇద్ద‌రి అరెస్టు!

శ్రీ సత్యసాయి జిల్లా: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలంలోని బైరాగి గుడి పరిసరాలలో మెటల్ డిటెక్టర్ల...
News

ఆలయాల్లోని క్షురకులకు కనీస వేతనం చెల్లించాలి

దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఘెరావ్ చేసిన నాయీ బ్రాహ్మణులు విజయవాడ: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్‌ చేశారు. మాజీమంత్రి వెలంపల్లి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ విజయవాడ గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్‌...
News

అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం

చింత‌ప‌ల్లి: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి...
News

5 నెలల త‌ర్వాత కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం నేటి నుంచి ల‌భించింది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు...
News

ఎస్సీ, ఎస్టీల‌పై రాష్ట్ర స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రి త‌గ‌దు

ఏపీ ఎస్సీ, ఎస్టీ హ‌క్కుల సంక్షేమ వేదిక‌ విజ‌య‌వాడ‌: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గ‌డిచినా ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్ల ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌ని ఎస్సీ, ఎస్టీ హ‌క్కుల సంక్షేమ...
News

ఆలయాల్లో ప్రసాదాలకు సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికెట్లు

అమ‌రావ‌తి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్‌(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం)...
1 6 7 8 9 10 21
Page 8 of 21