రాష్ట్రంలో ఘనంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం
భక్తులతో కలిసి చిందులేసిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప విజయవాడ: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా...









