News

ArticlesNews

తొలి తెలుగు రామాయణ కావ్య రచనా విదుషీమణి కవయిత్రి మొల్ల

( మార్చి 13 – కవయిత్రి మొల్ల జయంతి ) ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని...
News

రాకెట్లు చూడొచ్చు.. శాస్త్రవేత్తలను కలవొచ్చు

అంతరిక్ష విజ్ఞానం, రాకెట్‌ ప్రయోగాలపై పాఠశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు యువ విజ్ఞాన కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది....
News

సీ ట్రయల్‌కు ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన భారత నౌకాదళానికి చెందిన డైవింగ్‌ సపోర్టు వెసల్‌ ‘ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ పదో పర్యాయం సీట్రయల్‌కు వెళ్లింది. ఈ వెసల్‌ రక్షణ అవసరాల నిమిత్తం నౌకాదళ సేవల్లో త్వరలో చేరనుంది. ఈ నేపథ్యంలోనే పలు...
News

ఏటేటా వైభవం..నల్లనయ్య కల్యాణం

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వరకు కొనసాగుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నెమలి కృష్ణుడిని తమ...
News

రాజమహేంద్రవరంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి రైతుల అవసరాలు తీర్చేందుకు వీలుగా రాజమహేంద్రవరంలో కొబ్బరి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె దీనిపై ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘1981లో...
News

‘నాకు 8 భాషలు వచ్చు..’: త్రిభాషా సూత్రానికి ఎంపీ సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనూ దీనిపై ఎంపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ,...
News

అన్నప్రసాద విరాళాల్లో ఎస్వీ ట్రస్ట్ రికార్డు

కలియుగదైవం కొలువైన తిరుమల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. నిత్యం లక్షలాది భక్తుల రాకతో నిత్యం కళ్యాణం-పచ్చ తోరణంలా ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కానుకల విలువ రోజుకు కోటిరూపాయల మార్క్ దాటుతోంది. తాజాగా టీటీడీ...
News

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఒక హిందూ వ్యాపారిని నలుగురు గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. ఢాకాలో దిలీప్ దాస్ (47) అనే మీద దుండగులు దాడి చేసి చంపేసారు. దిలీప్ దాస్ ఢాకాలోని అషూలియా ప్రాంతంలోని నయర్హాట్ బజార్‌ దగ్గర...
1 997 998 999 1,000 1,001 3,081
Page 999 of 3081