News

NewsProgramms

వైభవంగా వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్ కొత్తపల్లె గ్రామంలో వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, అభ్యాసికల మాధ్యమంగా, అభ్యాసకులే సాధనంగా సమాజంలో సనాతనధర్మ జాగృతి అనే లక్ష్య సాధన దిశగా యన్....
News

భారతీయ సాంస్కృతిక వారసత్వ సంరక్షణ

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్.. ఐజీఎన్సీఏ తన 10వ ప్రాంతీయ కేంద్రాన్ని తిరుపతిలో ప్రారంభించింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వైష్ణవ ఆగమ విధానం అధ్యయనానికి,...
News

మన దేహమే దేవాలయం

‘మన దేహమే దేవాలయం, జీవుడే సనాత దైవం’ అనే మాట మన హిందూ తాత్విక స్రవంతిలో ఒక భాగమైంది. శివమానస పూజా స్తోత్రంలో ‘ఆత్మాత్వంగిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం’ అన్నారు ఆదిశంకరులు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ...
News

శ్రీశైలం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దు

శ్రీశైలం దేవస్థానం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోకూడదని శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు మరియు ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని...
News

రైతు సంక్షేమం కోసం తిరుమలకు మహా పాదయాత్ర

రైతు క్షేమం కోసం తెనాలి నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టినట్లు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) పేర్కొన్నారు. ఆయన తెనాలి గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం, శ్రీవిద్యాపీఠంలో మాట్లాడారు. తొలుత ఆయన విద్యాపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర...
News

వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదు సర్వే సందర్భంగా గత ఏడాది నవంబర్ 24న పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో ఈ మసీదు...
News

హిందూ నేత ఇంటిపై గ్రనేడ్‌ దాడి

పంజాబ్‌ లో ఇటీవలి కాలంలో గ్రనేడ్‌ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్‌ రోజర్‌ సంఘూ ఇంటిపై గ్రనేడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ షహజాద్‌ ప్రకటన చేశారు. ఎడారి మతస్తులకు...
News

బెంగాల్‌లో మమతా బెనర్జీ శాంతిభద్రతలను కాపాడలేకపోయారు : యోగి ఆదిత్యనాథ్

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేకపోయారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. హోలీ సందర్భంగా బెంగాల్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీర్భమ్‌ లో రెండు వర్గాలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణపై...
1 985 986 987 988 989 3,081
Page 987 of 3081