News

News

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా

మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ విశిష్ఠతను తెలుసుకున్న విక్టోరియా, ఆలయ సందర్శన అనిర్వచనీయమని అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్...
News

రామనవమి శోభాయాత్రల్లో కోటిమంది హిందువులు: సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రాబోయే శ్రీరామనవమి నాడు, అంటే ఏప్రిల్ 6న సుమారు రెండు వేల శోభాయాత్రలు జరుగుతాయని, వాటిలో కోటిమందికి పైగా హిందువులు పాల్గొంటారనీ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి చెప్పారు. పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్ నియోజకవర్గంలో...
News

శతజయంతి సంవత్సరంలో ఆర్‌ఎస్ఎస్ వార్షిక సమావేశాల్లో ఏం జరగనుంది?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21,22,23 తేదీల్లో జరగనుంది. దానికి సంబంధించిన విశేషాలను సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ మీడియాకు వివరించారు. ఆ కార్యక్రమంలో...
News

సునీత సురక్షితంగా వచ్చినందుకు స్వగ్రామంలో వేడుకలు, పూజలు, హారతులు

సునీతా విలియమ్స్ బృందం రోదసి నుంచి క్షేమంగా భూమికి రావడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది. ఇంక సునీత స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది. గుజరాత్‌లోని సునీత స్వగ్రామమైన ఝులాసాన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఊరి ఆడబడుచు సురక్షితంగా భూమికి చేరుకున్న వేళ,...
News

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును కొట్టేసిన బొంబాయి హైకోర్టు

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టు కొట్టిపడేసింది. పుణేలోని హాజీ మహమ్మద్ జవాద్ ఇస్పాహానీ ఇమామ్‌బారా ట్రస్ట్‌కు వక్ఫ్ సంస్థగా హోదా కట్టబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇమామ్‌బారా పబ్లిక్ ట్రస్టును వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేస్తూ 2016లో...
ArticlesNews

సంతలే టార్గెట్‌! పశువులను కబేళాలకు తరలిస్తున్న వైనం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది. దాదాపు మూడు జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి పశువులు క్రయవిక్రయాలు చేస్తుంటారు. గతంలో పశువులను నడిపించుకొని రైతులు సంతకు తెచ్చేవారు. కానీ ఇప్పడు వాహనాల్లో తెస్తున్నారు. అందులో రైతులు ఎవరు? కబేళాలకు తరలించే వ్యాపారులు ఎవరో తెలియని పరిస్థితి.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలోని చింతాడ వద్ద ప్రతీ శనివారం సంత జరుగుతుంది. అక్కడ ప్రతీవారం రూ.లక్షల్లో పశువుల వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి రైతుల కంటే వ్యాపారులు వచ్చి పశువులు కొనుగోలు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈ సంత నుంచి కబేళాలకు పశువులు తరలిస్తున్నారన్న అనుమానాలున్నాయి. జిల్లాలోని కోటబొమ్మాళి మండలం నారాయణవలస- తిలారు సంత ప్రతీ గురువారం జరుగుతుంటుంది. ఇక్కడ సైతం భారీ స్థాయిలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతాయి....
News

వెలుగులోకి కులోత్తుంగ చోళ శాసనం

వైయస్సార్ జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామసమీపంలో ఓ బండరాయిపై కులోత్తుంగ చోళ రాజులకు సంబంధించిన శాసనం వెలుగు చూసిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. చోళ రాజు కులోత్తుంగ...
News

దర్గాలోకి వచ్చిన విదేశీ విద్యార్థులపై మూక దాడి

గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ...
1 982 983 984 985 986 3,081
Page 984 of 3081