News

News

రామనగర పేరు మార్పునకు కేంద్రం ససేమిరా..

కర్నాటకలోని రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. జిల్లా పేరు మార్చే ప్రస్తావనను తిరస్కరించింది. డీసీఎం డీకే శివకుమార్‌ పెట్టుకున్న ఆశలకు చుక్కెదురైంది. రామనగరను బెంగళూరు దక్షిణ జిల్లాగా మార్పు చేయాలని...
News

టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చన్న ప్రభుత్వం వాదనపై అభ్యంతరం తెలిపింది. అలా...
ArticlesNews

సంభాల్‌లో నేజా మేళాకు అనుమతి నిరాకరణ, గాజీ మియా నివాళిగా నిర్వహించే ఈ మేళా కథేంటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో నేజా మేళా అనే జాతర జరుపుకోడానికి అనుమతి ఇవ్వడినికి జిల్లా అధికార గణం నిరాకరించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతోనూ, భద్రతా కారణాల వల్లనూ నేజా మేళాకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. నేజా మేళా కమిటీ...
News

వేదాల పరిరక్షణకు కృషి

గ్రామ స్థాయి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో వేదాల పరిరక్షణకు కృషి చేయాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక్‌ వర్సిటీలో వేద...
News

అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్

న్యూజిలాండ్ ప్రధాన మంత్రి ఆర్టి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ న్యూఢిల్లీలోని BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.. క్రిస్టోఫర్ లక్సన్ తోపాటు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, న్యూజిలాండ్ నుండి వచ్చిన కమ్యూనిటీ...
ArticlesNews

మత మార్పిడులు నిరోధిస్తే ఉద్యమమే

బలవంతపు మతమార్పిడులను నిరోధించే ఒక చట్టాన్ని అమలు చేయడం కూడా ఈ దేశంలో కష్టమే. కోర్టు ఆదేశాల మేరకు ఆ పని ఆరంభించినా వెంటనే బెదిరింపులు, వీధి పోరాటాలు మొదలయిపోతాయి. ఇప్పుడు అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌హఠాత్తుగా వార్తలలోకి రావడానికి కారణం ఇదే. 42...
News

ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!

పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి...
News

తలాక్ చట్టం తరువాత మహిళ గొంతు పెగిలింది

రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మహిళల మాటకు విలువ కనిపిస్తున్నదని బీజేపీ నాయకురాలు, సామాజిక కార్యకర్త నిదా ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇరవై ఏళ్లలో దేశంలో మహిళల పరిస్థితి కొంతవరకు మెరుగు పడిందని అన్నారు....
1 980 981 982 983 984 3,081
Page 982 of 3081