News

News

శ్రీరాముడి పాత్ర ‘‘పౌరాణికం’’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’ ఉనికి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. ‘‘ రాముడు పురాణాలకు చెందిన వ్యక్తి’’గా అభివర్ణించారు. రాముడు పాత్ర కల్పితం అని అర్థం వచ్చేలా మాట్లాడటంపై బీజేపీ...
News

ఉగ్రవాదులపై కఠిన చర్యలకు కట్టుబడి ఉన్నాం : ప్రధాని మోదీ

పహల్గాం ఉగ్రదాడితో దేశం యావత్తు ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ మాత్రం ఇప్పటికీ ఈ దాడిని ఖండించలేదు. దాంతో పాక్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై...
News

భారత్ దెబ్బకు పాకిస్థాన్ ముక్కలు అవుతుందా..? పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుకుంటున్న…

భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాల భారత సైన్యం పాకిస్తాన్ పైన శతఘ్నుల మోత మోగిస్తుందా అని పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. అయితే పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం, పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక...
News

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శక్తి పీఠం సరస్వతీ దేవాలయం పరిస్థితి ఇఫ్పుడు ఎలా ఉంది..?

హిందూ పురాణాల్లో అష్టాదశ శక్తి పీఠాలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి శారదా పీఠం కూడా ఒకటి. సరస్వతి దేవి దేవాలయంగా పేరు అందిన ఈ ప్రాచీన దేవాలయం బాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని నీలం నది ఒడ్డున ఉంది....
News

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ట్రాన్స్-మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ

ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు తొలి ట్రాన్స్‌-మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని (Trans Media Entertainment City) స్థాపించేందుకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా సంస్థలు ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్-2025లో (Waves Summit 2025) సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. మే 1 నుంచి 4...
News

ఉగ్రవాదులను వేటాడి మరీ పట్టుకుంటాం : అమిత్ షా

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదినీ వేటాడి పట్టుకుంటామని ప్రకటించారు. ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. అందుకు ప్రతిషలం అనుభవించేలా చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో అసోం...
News

పహల్గాం మృతుల కుటుంబాలకు శృంగేరి పీఠం ఆర్థిక సహాయం

కర్ణాటకలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేదిక- శృంగేరి శారదా పీఠం పహల్గాం ఘటనలో మరణించిన ఇద్దరు కన్నడిగులతో సహా మొత్తం 26 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటించింది. ఈ సహాయం కష్టకాలంలో హిందువులకు హిందువులే...
News

పాక్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌..?

పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆమేరకు రెండు ఫైనాన్షియల్‌ స్ట్రైక్స్‌ కు ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌...
1 895 896 897 898 899 3,084
Page 897 of 3084