పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలు మూసివేసిన భారత్
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్... దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు కఠిన ఆంక్షలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత కేంద్ర ప్రభుత్వం... తాజాగా సముద్ర రవాణా మార్గాల...







