News

News

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడంతో చేసిన కలశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. 20 గేజ్ రాగి షీట్​కు బంగారు పూత వేసి దాన్నే ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు, ఆలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్​లో బంగారు తలుపును ఏర్పాటు...
News

భక్తుల సౌకర్యార్థం టిటిడి కొత్త వాట్సప్ ఫీడ్‌బ్యాక్ విధానం

భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టిటిడి ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సప్‌ ద్వారా సులభంగా తెలియజేయవచ్చని తెలిపింది. ఫీడ్‌ బ్యాక్ విధానం.. తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను...
ArticlesNews

సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త వీరబ్రహ్మేందులు

( మే 4 నుంచి 9 వరకు - పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల...
News

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి , భాజపా నాయకుడు యడియూరప్ప కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న వీరు శ్రీమఠం పద్మనాభ తీర్థ అతిధిగృహంలో బస చేశారు. అనంతరం శ్రీమఠం చేరుకున్న...
News

ఒంగోలులో ఉగ్రదాడి మృతులకు మాజీ సైనికుల నివాళి

జమ్ముకశ్మీర్ లోని పపహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుషమని మాజీ సైనికులు ఖండించారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు....
News

మే 4 నుంచి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఆరాధిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. మే 4న...
News

ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ బంగ్లా నేత అవాకులు!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్​- భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్​పై భారత్‌ దాడి చేస్తే ఆ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని సైన్యానికి చెందిన విశ్రాంత మేజర్‌ జనరల్‌ ఏఎల్‌ఎం ఫజ్లుర్‌ రహ్మాన్‌ రెచ్చగొట్టే వాఖ్యలు...
ArticlesNews

తిరుపతి తొక్కిసలాట మరిచిపోకముందే సింహాచలం దుర్ఘటన!

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన నాలుగు నెలలలోపు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం గమనిస్తుంటే తిరుపతి అనుభవంతో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని భావించాల్సి వస్తున్నది. ప్రభుత్వ దృష్టి ప్రజావసరాల, భక్తుల భద్రతపై కాకుండా...
1 897 898 899 900 901 3,084
Page 899 of 3084