పాక్లో గుబులు భారత్తో పోరు తప్పదేమోనని ఆందోళన
అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్.. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఓవైపు అఫ్ఘానిస్థాన్, బలూచిస్థాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం, నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు.....







