తాగిన మైకంలో హనుమంతుడి విగ్రహంపై రాళ్ళతో దాడి చేసిన యువకులు..
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు దేవాలయాలకు, దేవుడు విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఆంజనేయ స్వామి విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో హనుమాన్...







