News

News

స్థిరంగా హిందూ మతం : ప్యూ రిసెర్చ్‌ సర్వే

ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే.. మరోవైపు తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ, మతం వద్దనుకొనే వారి సంఖ్య కూడా దాంట్లోనే...
News

జర్నలిస్ట్‌ను బెదిరించిన ఖలిస్తానీ మద్దతుదారులు

కెనడా గడ్డపై తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు తాజాగా కెనడియన్‌ జర్నలిస్ట్‌ను బెదిరించారు. ర్యాలీని తన కెమెరాలో రికార్డ్‌ చేస్తున్నందుకు జర్నలిస్ట్‌ మోకా బెజిర్‌గన్‌ను కొట్టినంత పనిచేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలను మోకా...
News

గిరిజన మహిళలను వేధిస్తున్న ముస్లింలు

జార్ఖండ్‌లోని గిరిజన బాలికలను, మహిళలను ముస్లిం యువకులు స్వేచ్ఛగా వేధిస్తున్నారని, కొడుతున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు బాబులాల్ మరాండి 'X'లో ఒక సంఘటనను పంచుకున్నారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఉండటం...
News

బక్రీద్ రోజున, మధురలో ఆవును వధించి, రోడ్డు పక్కన అవశేషాలు

ఉత్తరప్రదేశ్ లోని మధురలో బక్రీద్ రోజున గోవధ వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన వేలాడుతున్న ఆవు అవశేషాలు కనిపించాయి. దీనిపై హిందూ సంస్థల నిరసనల తర్వాత, పోలీసులు 50 మందికి పైగా వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిలో సాకిర్,...
News

అహ్మదాబాద్‌ ప్రమాద ఘటన.. విమానంలో 169 మంది భారతీయులు

గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో 169...
News

ఆధునిక సాంకేతికతతో మిళితం చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి పంచాంగ గడియారం

భారతీయ ఆవిష్కర్త శ్రీ హరినాథ్, పురాతన సనాతన సమయపాలనను ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు. ఈ గడియారం తిథి, నక్షత్రం, రాశి, లగ్నంలాంటివన్నింటినీ దృశ్యమానంగా ప్రదర్శిస్తుంది, ఈ ఎలక్ట్రానిక్ గోడగడియారం ప్రతి భారతీయ గృహానికి...
ArticlesNews

కేపిటలిజం, కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం ‘ఏకాత్మతా మానవతావాదం’

-ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, బీజేపీ “భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు. ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అవసరాలను తీర్చడం అనే నాలుగు విధాలైన బాధ్యతల ఆదర్శం మన లక్ష్యం” –...
News

వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం.. రాత్రికి రాత్రే దుండగుల అరాచకం..

తిరుపతి జిల్లాలో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా తిరుచానూరు లోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. తిరుచానూరు పద్మావతి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వారాహి అమ్మవారి ఆలయం కొలువై ఉంది....
1 819 820 821 822 823 3,086
Page 821 of 3086