News

News

శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రధాన రహదారి మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవము గా జరిగింది. పూజశ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్, రాష్ట్ర ఆరోగ్య మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, మాజీ...
News

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల గురించి పాకిస్తాన్ కు ఆందోళన అనవసరం !

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అన్ని మతాలు మరియు వర్గాల ప్రజలు ఎటువంటి వివక్షత లేకుండా ఇక్కడ అన్ని హక్కులను పొందుతున్నారని జార్ఖండ్ ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పారు.పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు వెళ్లిన భారత...
News

టాటా గ్రూప్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ సంస్థల ఉద్యమం

గత కొన్ని రోజులుగా, దేశవ్యాప్తంగా ఇస్లామిక్ ఛాందసవాద సంస్థలు టాటా గ్రూప్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. 'ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా' -IPSP అనే సంస్థ వారికి నాయకత్వం వహిస్తోంది. ఈ సంస్థ హమాస్ మరియు అనేక పాలస్తీనా...
News

మధురలో ‘లవ్ జిహాద్’ : నిందితుడు ఇమ్రాన్ అరెస్టు!

లవ్ జిహాద్ అభూత కల్పన అంటూ ముస్లిం మత పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని రుజువులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.ఉత్తరప్రదేశ్ లోని మధురలో 'లవ్ జిహాద్' ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇమ్రాన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఇమ్రాన్...
News

శారదా బాల్ నికేతన్ విద్యార్థినికి సర్‌సంఘ్‌చాలక్ అభినందనలు

ఆదర్శ్ శిక్షాన్ సంస్థాన్ నిర్వహిస్తున్న శారదా బాల్ నికేతన్ విద్యార్థిని పూజా చౌదరి తాజాగా రాజస్థాన్ బోర్డు విడుదల చేసిన ఫలితాలో 99.50 శాతం మార్కులతో రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా, పాఠశాల బృందంతో పాటుగా రాష్ట్రీయ స్వయంసేవక...
News

సుహాస్ శెట్టి హత్య కేసు : ఎన్ఐఏకి అప్పగించిన హోంశాఖ

గత నెలలో కర్నాటకలోని మంగళూర్ లో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సహాస్ హత్యను దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కి అప్పగించింది. ఈ...
News

ఆర్సీబీ ఆటగాళ్ల సన్మానానికి ప్లాన్ సర్కారుదే.. కర్ణాటక గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్మానం చేసేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో సుమారు 11 మంది...
News

270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘‘మహా కుంభాభిషేకమ్’’..

కేరళలో రాజధాని తిరువనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ‘‘మహా కుంభాభిషేకం’’ జరిగింది. దీంతో ఆదివారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ పురాతన ఆలయంలో ఇటీవల దీర్ఘకాలిక పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత...
1 821 822 823 824 825 3,086
Page 823 of 3086