అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శనకు అనుమతి
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారిగా భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నారు. శనివారం నుంచి భక్తులను రామ దర్బార్ సందర్శనకు అనుమతించాలని టెంపుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సాయంత్రం 5-7, 7-9 గంటల...







