News

News

అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శనకు అనుమతి

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారిగా భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నారు. శనివారం నుంచి భక్తులను రామ దర్బార్ సందర్శనకు అనుమతించాలని టెంపుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సాయంత్రం 5-7, 7-9 గంటల...
News

శని శింగనాపూర్ దేవస్థానంలో 114 మంది ముస్లిం ఉద్యోగుల తొలగింపు

మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో లక్షలాది మంది హిందువుల ప్రార్థనా స్థలం అయిన శ్రీ శని శింగనాపూర్ ఆలయ పవిత్ర వేదిక ‘గ్రిల్’ను శుభ్రం చేయడానికి పెయింటింగ్ పనులుకు ముస్లిం కార్మికులతో ఏర్పాటు చేశారు.మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ మరియు హిందూ సంస్థలు...
ArticlesNews

సామాజిక సమతాస్ఫూర్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జూన్ 17 – ఏనుగు పట్టాభిరామిరెడ్డి జయంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి హరిజనుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
News

ఇది యుద్ధ కాలం కాదు..చర్చలతోనే పరిష్కరాలు: మోదీ

భారత్‌, సైప్రస్‌కు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైప్రస్‌కు యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్ష పదవి అవకాశం రావడంపై శుభాకాంక్షలు తెలిపారు. సైప్రస్‌ నాయకత్వంలో ఈయూతో మరింత మెరుగైన సంబంధాలు...
News

తిరుమల ఎస్వీ మ్యూజియం – ఆధ్యాత్మిక సంపదకు ఆధునిక హంగులు

ఓ దేశం గొప్పతనం, ఓ జాతి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం కళలను చాటి చెప్పడంలో పురావస్తు ప్రదర్శనశాలలు (మ్యూజియం) కీలక భూమిక పోషిస్తాయి. వీటిద్వారా ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయవచ్చు. ఈ కోవలోనే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియంను...
News

రాజకీయాలకు, సైద్ధాంతిక వైరుద్ధ్యాలకు అతీతం భారత మాత : కేరళ గవర్నర్

భారత మాత విషయంలో అనవసర రాద్ధాంతాన్ని సీపీఎం సృష్టించిన నేపథ్యంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత మాత అంటే రాజకీయాలకు, సైద్ధాంతిక వైరుద్ధ్యాలకు అతీతమని అన్నారు. భారత మాత అన్న దానిని వివాదాస్పదం చేయవద్దని హితవు...
News

తెరుచుకున్న కశ్మీర్​లోని పర్యాటక ప్రదేశాలు​- టూరిస్ట్​లతో కళకళలాడుతున్న పహల్గాం!

జమ్మూకశ్మీర్​లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివున్న పర్యాటక ప్రాంతాలు దశలవారీగా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు....
News

ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితమే – భారత ఎంబసీ

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడున్న మన పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ భారతీయులందరూ సురక్షితమేనని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల...
1 811 812 813 814 815 3,086
Page 813 of 3086