22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్, క్యూలై న్ల మేనేజ్మెంట్, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక చేసి ఏడీసీ, ఆర్జేసీ, డీసీ కేడర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది....







