News

News

22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్‌, క్యూలై న్ల మేనేజ్‌మెంట్‌, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక చేసి ఏడీసీ, ఆర్జేసీ, డీసీ కేడర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది....
News

బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలి

సెన్సార్‌ బోర్డ్‌ (సీబీఎఫ్‌సీ)ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ అన్నారు. గుంటూరు నగరంలో పర్యటించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌, భాజపా రాష్ట్ర నాయకులకు బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక...
News

కుప్పడం పట్టు చీర జాతీయ అవార్డుకు ఎంపిక

బాపట్ల జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ...
ArticlesNews

దేశాన్ని సమైక్యపరచిన భారతమాతపై ఎందుకింత కోపం?

వందల ఏళ్ళ పాటు పరాయిపాలనలో మగ్గిపోయిన భారతజాతిని బానిసత్వం నుంచి విడిపించేందుకు తల్లి భారతి పేరిటే ఉద్యమాలు చేశాం. మన మాతృభూమి అయిన భారతదేశాన్ని అమ్మగా కొలుస్తూ భారతమాత పేరు మీదనే వేలాదిమంది స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు జరిగాయి....
News

ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు : అనుమతి లేకుండా క్రైస్తవ మతప్రచారం

ఖతర్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభి యోగంపై పలువురు క్రైస్తవ మతప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వస నీయ సమచారం మేరకు.. దోహా నగరంలోని తుమమా అనే ప్రాంతంలో మత ప్రచారం చేస్తున్న మొత్తం...
News

ఆధ్యాత్మిక నగరి కూర్మ గ్రామంలో అసలేం జరిగింది..? ఎస్పీ కీలక ప్రకటన..

కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదంపై అనేక కోణాలు kiవెలుగులోకి వస్తున్నాయి. అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే అగ్నిప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉందా? ఈఘటనపై స్థానికులు ఏమంటున్నారు? పోలీస్‌ల రిపోర్ట్ ఏం చెబుతోంది? . ఈప్రమాదంపై డిప్యూటీ సీఎం ఏమన్నారు? ఆయన ఆదేశాలేంటో...
News

బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు ధ్వంసం.. ఘాటుగా స్పందించిన భారత్..

బంగ్లాదేశ్‌లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్‌గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత,...
News

విమాన ప్రమాదంలో.. ఏమాత్రం చెక్కు చెదరని ‘భగవద్గీత’.. ఈమెదే!

అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు....
1 810 811 812 813 814 3,086
Page 812 of 3086