గుజరాత్లోని జామ్నగర్లో అక్రమంగా నిర్మించిన ఓ మతపరమైన స్థలంలో బయటపడిన విలాసవంతమైన సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కట్టడంలో స్విమ్మింగ్ పూల్, అధునాతన బాత్టబ్, విశాలమైన గదులు వంటి అనేక విలాసవంతమైన వసతులు ఉన్నట్టు...
శక్తిమంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని, కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. మూడోబిడ్డ బాధ్యత చదువు, ఫీజులు తదితర బాధ్యతను విశ్వహిందూ...
( జూన్ 18 - ఝాన్సీరాణి లక్ష్మీబాయి బలిదాన దివస్) బ్రిటీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు పరిపాలించింది. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో...
కేరళలోని కొచ్చిలో వివాదాస్పద సంఘటన జరిగింది. త్రిప్పునితుర ప్రాంతంలో పెంటెకోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ప్రార్థనలు నిర్వహించింది. 40 రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనల్లో భారత జాతీయ జెండాతో పాటు, పాక్, చైనా జాతీయ జెండాలను కూడా అక్కడి పాస్టర్లు...
భువనేశ్వర్: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిని పూర్తి స్థాయి తీర్థయాత్ర నగరంగా అభివఈద్ధి చేసే దిశగా ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. శ్రీ జగన్నాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసాహార పదార్థాలు అమ్మకంపై పూర్తి నిషేధాన్ని విధించాలని...
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత ‘రెడ్ జోన్’ లోపల ఫొటోలు తీసుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బందితో...
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడుకేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను...