సంస్కార భారతి ఆధ్వర్యంలో ‘జయహెూ ఛత్రపతి శివాజీ’ నాటకం
రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారిచే ఆదివారం ప్రదర్శించిన 'జయహెూ ఛత్రపతి శివాజీ' చారిత్రక నాటకం అద్యంతం ఆకట్టుకుంది. శివాజీ పట్టాభిషిక్తుడై 350 ఏళ్లయిన సందర్భంగా డా. పి.వి.ఎన్. కృష్ణ రచన,...






