News

News

కంచెకు వ్యతిరేకంగా భీష్మించిన హిందువులు

తరతరాల రుద్రభూమి కోసం ఊరు ఏకమైంది. కంచె ఏర్పాటుపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా మొదలైన తిరుగుబాటు సాయంత్రానికి ఒకానొక దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. హుటాహుటినా జేసీ సంఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. హిందువుల తిరుగుబాటుతో...
News

దుర్గమ్మ సన్నిధిలో “శక్తి సేవ”

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా ఉచిత సేవలు అందించే సేవకులకు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. దేవస్థానంలో సేవలు అందించే సేవా బృందాలతో ఈవో శీనా నాయక్ మహా మండపం ఆరో...
News

గో సంరక్షణకు సమగ్ర విధానం

తెలంగాణలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనానికి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావులతో త్రిసభ్య కమిటీని...
News

ప్రార్థన సమావేశం పేరుతో మతమార్పిడి కుట్ర

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని రాహుల్ విహార్ బస్తీలో ఇటీవల, ప్రజలను ప్రలోభపెట్టి మతం మార్చేందుకు యత్నించిన ఒక క్రైస్తవ పాస్టర్ మరియు అతని సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి ఆదివారం, ఇక్కడ ఒక ఇంట్లో రహస్యంగా ప్రార్థన సమావేశాలు నిర్వహించేవారు....
News

పాలనలో ఉర్దూ, పర్షియన్ పదాలకు స్వస్తి.. రాజస్థాన్ సర్కార్ నిర్ణయం

రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ మొఘలులకు సంబంధించిన ఉర్దూ, పర్షియన్ పదాలనే ఉపయోగించేది. పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాలలలో కూడా ఇవే పదాలను ఉపయోగిస్తున్నారు. దీని నుంచి బయటపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి మొఘల్...
News

ఒకే ఒక్క రోజు… 6 దేవాయాల దోపిడీ .. హిందూ గృహాల ధ్వంసం

బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. ఆపినట్లే ఆపి... మళ్లీ దాడులకు, దేవాలయాలే టార్గెట్ గా విధ్వంసం సృష్టిస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మాట్లాడటమే లేదు. కేవలం ఒక్క రోజులోనే ఆరు హిందూ దేవాయాలను ఛాందసులు దోచుకున్నారు. ఈ ఘటన ఈ...
News

ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది

ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ప్రాంతీయ సుస్ధిరత కోసం రెండు దేశాలు...
News

‘సంస్కార భారతి’ నూతన కార్యవర్గం

సంస్కారభారతి మహానగర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీ ఎన్ కృష్ణ తెలిపారు. విజయవాడలోని సింగ్ నగర్లోని సంస్థ కార్యాలయంలో దర్భా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగినట్లు పేర్కొ న్నారు. అధ్యక్షుడిగా పసుమర్తి భాస్కర శర్మ, ఉపాధ్యక్షులుగా...
1 807 808 809 810 811 3,086
Page 809 of 3086