మత విశ్వాసాల్లో ఎవరి పక్షానా నిలబడం : భారత్
మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో భారత్ ఎవరి పక్షానా నిలబడదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. దేశంలో ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ సమర్థిస్తుందని, అలాగే కొనసాగిస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘తన...







