News

News

మత విశ్వాసాల్లో ఎవరి పక్షానా నిలబడం : భారత్

మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో భారత్‌ ఎవరి పక్షానా నిలబడదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. దేశంలో ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ సమర్థిస్తుందని, అలాగే కొనసాగిస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు. ‘‘తన...
News

వక్ఫ్‌ నిబంధనల్ని నోటిఫై చేసిన కేంద్రం

వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన పోర్టల్, డేటాబేస్‌ నిర్వహణ, ఆస్తుల గణాంకాల నమోదు, వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విధానం, ఆడిట్‌ నిర్వహణను నిర్దేశించే నియమాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకీకృత వక్ఫ్‌ నిర్వహణ, సాధికారికత, సామర్థ్య పెంపుదల, అభివృద్ధి నియమాలు - 2025...
News

హోటల్‌లో ఆనందనిలయం సెట్టింగ్‌ సరికాదు..

హిందువుల ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామి అని...మాంసాహారం వడ్డించే, విందులు చేసుకునే హోటళ్లలో స్వామివారి ఆలయ నమూనా సెట్టింగ్‌లు వేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి సమీపంలోని రాయుడు గారి...
ArticlesNews

‌పుణ్యప్రదాయిని తొలి ఏకాదశి

తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం, అందులో సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాల సమాహారం ప్రారంభమవుతుంది. ఈ తిథి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహా విష్ణువు పాలకడలిలో శేషశయ్యపై యోగనిద్రలో ఉంటాడని విష్ణుపురాణం పేర్కొంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా...
ArticlesNews

గోశాల కేంద్రంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ స్వావలంబనకు యోజన చేసిన యూపీ

స్థానికంగా వుండే వనరులు, సంప్రదాయ పద్ధతుల ఆధారంగా కొత్తగా గ్రామీణ ఆవిష్కరణలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.అంతేకాకుండా గో ఆధారిత ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకు గాను యూపీలోని 75 జిల్లాల్లో పంచగవ్య ఔషధం, గో పెయింట్స్, సేంద్రీయ ఎరువుల...
News

కశ్మీర్ ను పాక్ లో చూపించిన కాంగ్రెస్…

భారత భూభాగమైన కశ్మీర్ ను కేరళ కాంగ్రెస్ పాకిస్తాన్ లో చూపించింది. దీనికి సంబంధించిన చిత్ర పటాన్ని ప్రదర్శించింది. దీంతో కేరళ కాంగ్రెస్ చేసిన వ్యవహారాన్ని జాతీయవాదులు, దేశభక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటలను విమర్శిస్తూ.. కాంగ్రెస్...
News

పాకిస్తాన్‌కు గుడ్ బై చెప్పిన ‘‘మైక్రోసాఫ్ట్’’.. 25 ఏళ్ల తర్వాత ఆఫీస్ క్లోజ్..

ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా అనేక కారణాలతో పాకిస్తాన్ సతమవుతోంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్‌లో కొద్దోగొప్పో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను మూసేస్తున్నాయి. టెక్ దిగ్గజం ‘‘మైక్రోసాఫ్ట్’’ జూలై 3,...
News

ఆస్తి తగాదాలతో తండ్రి, సవతి సోదరుడిని హత్య చేసిన మక్సూద్

యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే...
1 773 774 775 776 777 3,086
Page 775 of 3086