News

ArticlesNews

23 ఏళ్ల వయసులో భారత్‌కు దలైలామా సాహస యాత్ర

టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా ఆదివారం 90వ ఏట అడుగుపెట్టారు. ఆయన 66 ఏళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్‌లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్‌ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని...
News

పాక్‌ను చైనా ఓ మిలిటరీ ల్యాబ్‌లా వాడుకుంటోంది: భారత ఆర్మీ

పాకిస్థాన్‌-చైనా బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. దాయాదికి చెందిన 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ డ్రాగన్‌కు చెందినదేనని వెల్లడించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్‌ను చైనా ఒక ల్యాబ్‌లా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో...
News

హనుమాన్‌ స్ఫూర్తిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’: రాజ్‌నాథ్‌సింగ్‌

హనుమాన్‌ స్ఫూర్తిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పాకిస్థాన్‌తో పాటు ప్రపంచానికి మనం బలమేంటో చూపించామన్నారు. పాక్‌ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశాం తప్ప.. పౌరులను కాదని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి...
News

క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ...
News

రాయచోటిలో ఉగ్ర స్థావరాల ఏర్పాటుపై ముమ్మర దర్యాప్తు: డీఐజీ కోయ ప్రవీణ్‌

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహ్మద్‌ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు...
ArticlesNews

పురాతన ఆలయం సౌమ్యనాథాలయం

అన్నమయ్య జిల్లా నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. సుందర మనోహర క్షేత్రం..శిల్ప సౌందర్య సోయగం స్వామి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న అంకురార్పణతో...
News

బయటపడ్డ 15వ శతాబ్దపు ఆళ్వారుల విగ్రహాలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద జరిగిన తవ్వకాల్లో ఆళ్వారుల విగ్రహాలు బయట పడ్డాయి. పనుల నిమిత్తం గురువారం శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించి ట్రాక్టర్‌తో ఊరి బయటపడేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూగన్న ఆ మట్టిలో ఉన్న 11 విగ్రహాలను...
ArticlesNews

కర్మయోగిని వందనీయ మౌసీజీ

హిందూ సంఘటన ద్వారా దేశ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతో ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే చేరడానికి వీలుంది. మహిళలు కూడా ఆ లక్ష్య సాధనలో భాగస్వాములను చేయడం కోసం స్థాపించబడినదే రాష్ట్ర సేవికా...
1 774 775 776 777 778 3,086
Page 776 of 3086