News

News

శివుడికి అభిషేకం చేసే పాలలో ఉమ్మేసిన ముస్లిం వ్యాపారి.. ఎలా బయటపడిందంటే..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో విశ్వాసంతో శివుడికి అభిషేకం చేసే పాలలో ఓ వ్యక్తి ఉమ్మేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాలు కొనుగోలు చేసే లవ్ శుక్లా అనే వ్యక్తి...
News

‘నేను పాక్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ని’.. కస్టడీలో తహవ్వుర్‌ వ్యాఖ్య

ముంబయి పేలుళ్ల కేసు కుట్రదారుడు తహవ్వుర్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన అనంతరం ప్రస్తుతం అతడు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ముంబయి సహా భారత్‌లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు...
News

సార్వత్రిక సమ్మెకు మేం దూరం – బీఎంఎస్‌

కొన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొనడం లేదని భారతీయ మజ్దూర్‌సంఘ్‌ (బీఎంఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమ్మెకు తాము దూరంగా ఉంటున్నామని, తమ అనుబంధ సంఘాలేవీ ఈ సమ్మెలో పాల్గొనడంలేదని సంఘ ప్రతినిధులు ఒక...
News

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమైయ్యాయి. ఈ సందర్బంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు , మల్లేశ్వర స్వామివారి ఆలయం, ఇతర ఉపాలయాలను, దేవతా మూర్తులను ఆకుకూరలు,...
News

బంగ్లాదేశ్ ఇస్లామిక్ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు…తొమ్మిది రోజుల్లోనే 24 అత్యాచార కేసులు నమోదు

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇస్లామిక్ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పర్వం ఆగట్లేదు. అక్కడ స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. నిన్నమొన్నటిదాకా హిందూ మహిళలనే టార్గెట్ గా చేసుకున్న వీళ్లు ఇప్పుడు సొంత మతస్థులను కూడా రేప్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో...
ArticlesNews

భజనల భూమికి తీర్థ యాత్ర….పండరీపూర్ వారీ యాత్ర

విఠల... విఠల...విఠోభా.. పాండురంగా! అంటూ ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ స్వామినిచూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి..వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ..తొలి ఏకాదశి నాటికి పాండురంగడి ఆలయాన్ని చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు. అంగరంగ వైభవంగా సాగే ఈయాత్ర పేరే...
News

ఛత్రపతి శివాజీ కలలు కన్న భారతాన్ని నిర్మిద్దాం… అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలోని పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) క్యాంపస్‌లో దిగ్గజ మరాఠా యోధుడు పేష్వా బాజీరావు I, గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, బాజీరావు ఆదర్శప్రాయమైన నాయకత్వం...
News

పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ లో రథయాత్ర వద్ద నమాజ్ కలకలం

ఇటీవలే తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం పై తీవ్ర కలకలంరేగిన విషయం మనందరికీ తెలిసిందే..తిరుమల కళ్యాణ వేదిక వద్ద మే 24వ తేదీన ఓ వ్యక్తి నమాజ్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే...
1 771 772 773 774 775 3,086
Page 773 of 3086