కూచిపూడి మహిళకు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
మైసూరులో జరిగిన జాతీయస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో అమృతలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాల్యవంతం విజయలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించారు. మైసూరు దత్తపీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 84వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ పోటీలు...







