అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్!
పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే, భవిష్యత్తులో భౌగోళిక చిత్రపటంలో ఉండాలా? లేక చరిత్రలో కలిసిపోవాలా? అనేది పాకిస్థాన్ తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన...







