అయోధ్య భగవతి మందిరంలో ఘనంగా ధ్వజారోహణ
అయోధ్యలోని భవ్య రామమందిర ప్రాంగణంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాంప్లెక్స్ ఉత్తర-పశ్చిమ (పర్కోటా) దిశలో నూతనంగా నిర్మించిన మాతా భగవతి ఆలయ శిఖరంపై ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సాధ్వి రితంబర ఈ పవిత్ర ధ్వజాన్ని...







