News

News

భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా ప్రాంగణం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్‌శాలను సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే,...
News

ఔషధ మొక్కల సాగు ఆయుష్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ: ప్రాచీన ఆయుష్‌ వైద్య విధానాలకు పునరుజ్జీవం కల్పించడంతో పాటు ఔషధ మొక్కల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌ను ఆయుష్‌ వైద్య హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఔషధ మొక్కల సాగు...
News

భాగ్యనగర్‌లో డేరింగ్ హిందూ ఆటో డ్రైవర్‌కు VHP జాతీయ నేత అండ

భాగ్యనగర్‌లోని అత్తాపూర్‌లో భరత్ కుమార్ అనే ఆటో డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని VHP జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ తీవ్రంగా ఖండించారు. తన...
News

అయోధ్య శ్రీరామ మందిరానికి ప్రభుత్వ అధికారి కాదు, శ్రీరామభక్తుడే కావాలి – సాధువుల ఏకగ్రీవ డిమాండ్

లక్నో (ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర నిర్వహణను కేవలం పరిపాలనా వ్యవస్థగా కాకుండా, ధర్మం మరియు భక్తికి కేంద్రబిందువుగా చూడాలని పలువురు ప్రముఖ సాధువులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నియమిత ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కంటే, శ్రీరాముడిపై అచంచల భక్తి, నిస్వార్థ...
News

బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం-2026 ముగింపు ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు ఏకగ్రీవ ఆమోదం

హైదరాబాద్: భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం (BTUF) సమ్మిట్–2026 విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక...
News

‘‘ఉపా’’ చట్టం కింద ముగ్గురు పబ్లిషర్స్ ను అరెస్ట్ చేసిన జమ్మూ పోలీసులు

జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ముగ్గురు ప్రచురణ కర్తలను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసింది. 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' అనే పుస్తకంలో తీవ్రవాదులు, వేర్పాటువాదులను కీర్తిస్తూ వీరు ప్రచురించారు. ఈ పుస్తకాలు ప్రభుత్వ...
News

100 కోట్ల విలువైన దేవాలయ భూమిని 2 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు….

సుప్రసిద్ధ పళని స్వామి దేవాలయానికి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.4 ఎకరాల భూమిని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపుతోంది. 2 కోట్ల రూపాయలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ...
1 71 72 73 74 75 3,084
Page 73 of 3084