రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. స్వామివారి రథాలు కదిలేందుకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం భారతీయ రైల్వే 300కి పైగా ప్రత్యేక రైళ్లను, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 బస్సులను అందుబాటులో...







