News

News

సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ,...
News

ఆపరేషన్ సిందూర్ భయంతో తోక ముడిచిన పాక్ నేవీ

ఆపరేషన్ సిందూర్ వేళ అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ...
ArticlesNews

మురికి మాటల మునీర్‌

‌పెహల్గావ్‌ ‌నెత్తుటికాండకు పాల్పడి భారత్‌ ‌చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు. భారత్‌ ‌పట్ల అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉంది. వియన్నా సదస్సు నిబంధనలను ఉల్లంఘించి ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలకు వంట...
News

రూ. 30,000 కోట్లతో బ్రిజ్‌ క్షేత్ర అభివృద్ధి

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్‌ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్‌(బ్రిజ్‌ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ప్రకటించారు....
News

ఘనంగా గణపతి ఆగమన్‌.. ఊరూవాడా సంబరాలు

మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్‌’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక...
ArticlesNews

జన్మాష్టమి.. కృష్ణుడి నుంచి పొలిటీషియన్లు నేర్చుకోవాల్సిన పాఠాలు: శశిథరూర్

ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు జరిగిన మరుసటి రోజే జగద్గురువు శ్రీకృష్ణుని 'కృష్ణాష్టమి' వేడుకలు రావడం దేశ ప్రజల సంబరాన్ని రెట్టింపు చేసింది. మహాభారతం, భగవద్గీత, భాగవత పురాణాల్లో శ్రీకృష్ణుని జీవితం, ఆయన అనుసరించిన దౌత్యనీతి, చేసిన బోధలు (భగవద్గీత) నేటికీ...
ArticlesNews

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

భారత ప్రశస్తి భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ...
News

కేరళలో జన్మాష్టమిని నెల రోజుల తర్వాత ఎందుకు?

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు 16, 2025 జన్మాష్టమి జరుపుకున్నప్పటికీ, మలయాళ క్యాలెండర్ ప్రకారం కేరళలో సెప్టెంబర్ 14, 2025 (ఆదివారం)న ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకని అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విస్మయం వ్యక్తం చేశారు....
1 690 691 692 693 694 3,089
Page 692 of 3089