News

News

జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతోనే మా ఇళ్లల్లో విషాదాలు : నక్సల్స్ బాధితుల ఆగ్రహం

బస్తర్ లో నక్సలైట్ల బీభత్సానికి, అమానవీయ సంఘటనలకు బలై, తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులంతా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గోడును ఈ ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ...
ArticlesNews

సామాజిక సమరసత

కనకదాసు విజయనగర సామ్రాజ్యంలో దండనాయకుడిగా ఉంటూ దైవ భక్తితో – చేతిలో ఏకతారతో హరినామకీర్తన చేసుకుంటూ ఉండే వాడు. ఒకసారి ఆయన ఉడిపిలో శ్రీకృష్ణదర్శనం కోసం వెళ్లాడు. ఆయనకు ఆలయ అధికారులు దర్శనం నిరాకరించారు. కనకదాసు భక్తితో శ్రీ కృష్ణునిగానం చేశాడు....
News

న్యూజిలాండ్ లో తెలుగు అష్టావధానం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి...
News

‘రామ సేతు’… కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రామసేతుకు సకాలంలో జాతీయ...
News

భారత పురాతన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రం

శుభాంశుతోపాటు గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపి కైన వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజీత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ లు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంలో ప్రసంగించారు. భారత పురాతన నాగరికతకు సంబంధించిన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష...
News

డిగ్రీ కోర్సుల్లో ప్రాచీన భారతీయ బీజగణితం

జాతీయ విద్యా విధానం (2020)లోని అభ్యసన ఫలితాల ఆధారిత పాఠ్యప్రణాళిక కూర్పులో భాగంగా డిగ్రీ కోర్సుల్లో కాలగణన, భారతీయ బీజగణితం, పురా ణాలకు సంబంధించిన పాఠాలను చేర్చాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదించింది. నారద పురాణంలో కనిపించే రేఖాగణితం,...
News

సంఘ్ రహస్య సంస్థ అనే వారికి వ్యాఖ్యాన మాల ఓ కనువిప్పు : అలోక్ కుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ రహస్య సంస్థ అనే వారికి మూడు రోజుల ‘‘వ్యాఖ్యాన మాల’’ కనువిప్పు కలిగిందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని భవన్ మూడు రోజుల పాటు...
News

35 వేలమందితో విఘ్నేశ్వరుడికి ‘అథర్వశీర్ష’

వినాయక నవరాత్రులు వచ్చాయంటే విభిన్న రూపాల్లో కనిపించే గణపతులే కాదు.. మండపాల్లోని అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలా మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్‌ దగ్దుషేత్‌ హల్వాయి గణపతి మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....
1 669 670 671 672 673 3,090
Page 671 of 3090