170 గంటలకు పైగా భరతనాట్యం చేసి.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష 170 గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి.. ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటుదక్కించుకుంది. ఆగస్టు 21 మధ్యాహ్నం 3.30 గంటలకు నాట్యం ప్రారంభించిన దీక్ష ఇప్పటికే 170 గంటలు...







