News

News

గాయత్రి మంత్రంతో ‍ప్రధాని మోదీకి స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. టోక్యోలో ప్రధాని మోదీని గాయత్రి మంత్ర జపంతో స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది....
News

పాకిస్తాన్‌లో షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది వీధుల్లోకి..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-PoKలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అవామీ యాక్షన్ కమిటీ-AAC తరువాత, పాకిస్తాన్ పోలీసులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం, PoK లోని స్థానిక పోలీసులలో స్పష్టంగా...
News

కేవీ పల్లెలో ‘పాండవ గూళ్లు’..!

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో ‘పాండవ గూళ్లు’ బయటపడ్డాయి. మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ ఒంటిల్లుకు సమీపంలోని విశాలమైన బండపై ఉన్న ఈ గూళ్లను స్థానికులు పాండవుల నివాసాలుగా చెబుతున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి అలాగే పిలుస్తున్నామని తెలిపారు. పాండవులు అరణ్యవాసం...
News

పహల్గామ్‌ దాడి వెనుక ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు: ఎన్‌ఐఏ నిర్థారణ

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెల్లడించింది. పహల్గామ్‌లోని బేసరన్‌లో జరిగిన దాడికి ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కారణమని నిర్ధారించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. సరిహద్దుల్లో భారత సైన్యం చేపడుతున్న...
News

గిరిజన భాషల అనువాదానికి ‘ఆది వాణి’

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘‘ఆది వాణి’’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల...
News

చొరబాట్ల స్పెషలిస్ట్‌.. ‘మానవ జీపీఎస్‌’ బాగూఖాన్‌ హతం..!

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది. 1995 నుంచి...
News

సతీసహగమనం చరిత్ర గుట్టు ఇదేనా?

భారతదేశ చరిత్ర ఔన్నత్యం గురించి తెలిసినా, చిరకాలం వలస దేశంగా ఉంచాలనుకుంది ఇంగ్లండ్. మీరు బానిసత్వంలోకి రావడానికి మీ గతమే కారణమన్న అభిప్రాయం కలగచేయడానికి చాలా చేశారు. ఆర్యుల రాక సిద్ధాంతం అందులో ఒకటి. ఇవే కాకుండా కొన్ని దురాచారాలను చూపించి...
News

ఆ డబ్బు దేవుళ్ళది.. ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకోవద్దు: మద్రాస్ హైకోర్టు

ఆలయ నిధులను ఉపయోగించి కళ్యాణ మండపాలను నిర్మించడానికి అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. ఆ నిధులను ప్రభుత్వం ఉపయోగించడానికి అవకాశం లేదని తేల్చి చెప్పింది. భక్తులు సమర్పించిన హుండీ నిధులు, దాతలు...
1 667 668 669 670 671 3,090
Page 669 of 3090