News

ArticlesNews

సుదర్శన చక్రం.. పాక్‌ వెన్నులో కలవరం

కొత్తగా రాకెట్‌ ఫోర్స్‌ను సృష్టిస్తామని ప్రకటించిన పాకిస్థాన్‌.. 24 గంటల్లోనే పిడుగులాంటి వార్తను వినాల్సి వచ్చింది. ‘సుదర్శన్‌ చక్ర’ పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ...
News

అక్షర దేవతలకో ఆలయం

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్‌లో అక్షర దేవతల ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు సంకల్పంతో నిర్మితమవుతున్న ‘శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం’లో స్తంభాలపై అక్షర దేవతల రూపాలను చెక్కించారు. తెలుగు వర్ణమాలలో ఒక్కో అక్షరానికి ఉన్న దేవతామూర్తులను ఎంతో...
News

సంస్కృత వర్సిటీలో అబుదాబి స్వాముల సందర్శన

జాతీయ సంస్కృత వర్సిటీలో అబుదాబికి చెందిన అక్షర పురుషోత్తమ మందిర ప్రముఖులు బ్రహ్మ బిహారీ దాస్‌ స్వామితో పాటు 60మంది సాధువులు పర్యటించారు. బిహారి దాస్‌ స్వామి మాట్లాడుతూ, భారత దేశంలో సంస్కృత విశ్వవిద్యాలయం అద్భుతంగా ఉందని కొనియాడారు. సంస్కృతంతో పాటు...
News

బిహార్‌ జాబితాలో బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌ ఓటర్లు..

బీహార్ లో ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్‌ ఓటర్ల జాబితాలో అనేకమంది బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గాన్‌ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేకమంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా...
News

ప్రతి భారతీయ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలి : మోహన్ భాగవత్

ప్రతి భారతీయ కుటుంభం కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు, భారతదేశ జనాభా స్థిరత్వం 2.1 లేదా అంతకంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటును నిర్వహించడంపై ఆధారపడి ఉంటుందని అయన స్పష్టం...
News

ఏ సంస్థ మీదా సంఘ్ తన నిర్ణయాన్ని రుద్దదు : మోహన్ భాగవత్

సంఘ, బీజేపీ మధ్య వుండే సంబంధాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఆరెస్సెస్, దాని నుంచి ప్రేరణ పొందే సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు వుండొచ్చు కానీ... మానసిక అంతరాలు మాత్రం వుండవని స్పష్టం చేశారు....
News

గణేశ్ నిమజ్జన ఊరేగింపుపై హైకోర్టు తీర్పు

దేశంలో గణేశ్ ఉత్సవం కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు – అది సమైక్యత, ఆనందం, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. అటువంటి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఆపివేయాలని కోరుతూ కొంత...
News

సంభాల్ అల్లర్ల వల్లే హిందూ జనాభా తగ్గిపోయింది : కీలక రిపోర్టు సమర్పించిన కమిటీ

హిందువులే కేంద్రంగా సంభాల్ లో జరిగిన అల్లర్లపై ఏర్పాటైన జ్యుడీషియల్ దర్యాప్తు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కి సమర్పించింది. మొత్తం 450 పేజీల సుదీర్ఘ నివేదికను కమిటీ రూపొందించింది. ఇందులో పలు కీలక విషయాల్ని కమిటీ...
1 670 671 672 673 674 3,090
Page 672 of 3090