పాఠశాలలో మత ప్రచారంపై హిందువుల ఆందోళన
కాకినాడ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేయడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు....







