News

News

భారీ వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత..

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో యాత్ర మార్గాలు ప్రమాదకరంగా మారాయి. భారత వాతావరణ శాఖ పలు...
News

ఉత్తరాంధ్రలో గ్రామదేవతల సంబరాలు వైభవంగా ప్రారంభం.. భక్తులతో ఆలయాలు కిటకిట

శ్రీకాకుళం: ఆషాఢ మాసం సందర్భంగా ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల్లో గ్రామదేవతల వార్షిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నందిగాం మండలంలోని జల్లపల్లి గ్రామంలో గ్రామదేవత కొత్తమ్మతల్లి వార్షిక సంబరాలు ఆదివారం...
News

భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?

1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో మతపరమైన విద్యను ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్‌లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం...
ArticlesNews

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 2వ భాగం

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు లక్ష్యంలో స్పష్టత అవసరం విమర్శకు గురయ్యే అంశం లేదా లక్ష్యం స్పష్ట మైన నిర్వచనానికి నోచుకోనప్పుడు హిందుత్వంపై జరిగే చర్చ గందరగోళానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రశ్న...
News

శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్‌కి చెక్‌

వార్షిక యాత్ర సందర్భంగా తమ బృందాల నుంచి విడిపోయిన యాత్రికులను త్వరగా గుర్తించేందుకు శబరిమల, ఏఐ (AI) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా , నిలక్కల్, పంపా, సన్నిధానంలోని సమాచార కేంద్రాలు తప్పిపోయిన యాత్రికుల పేర్లను...
News

చిన్నారుల జగన్నాథ రథయాత్రకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో ఈ మహా ఉత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వనాలు, శంఖ నాదాల మధ్య జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై ఊరేగుతూ భక్తులకు...
ArticlesNews

పాకిస్తాన్‌లో మైనారిటీ బాలికల అపహరణలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన

పాకిస్తాన్‌లో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయాల వంటి మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల దీనస్థితిపై యూరోపియన్ పార్లమెంట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ బాధితులకు రక్షణ కల్పించాల్సిన కోర్టులు, పోలీసు యంత్రాంగం నిందితులకు కొమ్ముకాస్తున్నాయని ప్రతినిధులు ఆరోపించారు....
News

అయోధ్యలో పవిత్ర సరయూ నదిలో మాంసం, మద్యం సేవించిన ముగ్గురు అరెస్ట్

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రంగా భావించే సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద పడవలో కూర్చుని మాంసం, మద్యం సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...
1 63 64 65 66 67 3,084
Page 65 of 3084