భారీ వర్షాల నేపథ్యంలో చార్ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో యాత్ర మార్గాలు ప్రమాదకరంగా మారాయి. భారత వాతావరణ శాఖ పలు...







