News

News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు.. పాక్‌పై మోడీ ఫైర్

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్‌ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు. ఉగ్ర సంస్థలకు కొన్ని దేశాలు అందించే...
NewsSeva

ధార్మిక కార్యక్రమాల్లో సంఘమిత్ర సేవా సమితి

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి, సేవా కార్యక్రమాల్లో నే కాదు, ధార్మిక కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటుంది. నవరాత్రులందు పూజలందుకుని అమ్మ ఒడికి చేర పయనమైన గణనాథుని అంగ రంగ వైభవంగా సాగనంపే భక్తులు అలసి పోతే మార్గమధ్యంలో...
ArticlesNews

“శ్రీరామాయణం-భారతదేశం- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “

భారతదేశమే సనాతన ధర్మం, సనాతన ధర్మమే శ్రీరాముడు. అంటే భారతదేశం సాక్షాత్ శ్రీరాముడే. ఇది గుర్తెరిగి వందల సంవత్సరాల నుండి ఎందరో మహాత్ములు భారతదేశమునకు దిశా నిర్దేశనం చేసి, భారతదేశమునకు సేవలు చేసి, భారతదేశం కోసం త్యాగాలు చేసి తరించారు.అలాంటి మహాత్ముల...
News

దైవ, దేశభక్తి సమ్మేళనమే గణేష్‌ ఉత్సవాలు

దైవభక్తి, దేశభక్తి సమ్మేళనమే గణేష్‌ ఉత్సవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. విక్రమ సింహపురి గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిమజ్జనోత్సవం పురస్కరించుకుని స్వర్ణాల చెరువు వద్ద గణేష్‌ఘాట్‌ గణపతి విగ్రహానికి పూజలు చేసి ఆవిష్కరించారు. తొలుత శ్రీస్వర్ణ...
ArticlesNews

అగ్నిపర్వతంపై విఘ్ననాయకుడు! 700ఏళ్ల గణపతి ఎక్కడో తెలుసా?

విఘ్నాధిపతి గణపతి నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నిజానికి ఈ ఉత్సవాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మారాయి. పలు దేశాలలోనూ గణేశ్‌ చతుర్ధి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ పూజలు, వేడుకల విశేషాలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అలాంటి విశేషాల్లో...
News

ఆధునిక పరిశోధనలకు గిరిజన జ్ఞానం దోహదం

గిరిజన జ్ఞాన సంపదను ఆధునిక పరిశోధనలతో అనుసంధానం చేయడం సమగ్ర సమాజ నిర్మాణానికి కీలకమని పద్మశ్రీ చెరువాయల్‌ రామన్‌ అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ధర్తి ఆబా భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ‘గిరిజన జ్ఞాన వ్యవస్థ...
News

35 ఏళ్ల తర్వాత మొదటిసారి శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర..

వినాయక చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల భక్తులు అట్టహాసంగా ఊరేగింపులు నిర్వహించి చివరిగా నిమజ్జనంతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్లు గణేష్ చతుర్ధి ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర నిర్వహించారు. 35 క్రితం కశ్మీర్‌లో తీవ్రవాదం...
News

వేదాలకు పుట్టినిల్లు కోనసీమ

అమలాపురంలోని ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్‌, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్‌ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా...
1 665 666 667 668 669 3,090
Page 667 of 3090