News

News

బాసర ఆలయ పునరాభివృద్ధికి రూ.225 కోట్లు

బాసరలోని ప్రసిద్ధ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం, చుట్టుపక్కల అభివృద్ధి పనులను రూ.225 కోట్లతో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌ శనివారం ఉత్తర్వులు (జీవో 191) జారీ చేశారు. ఈ అభివృద్ధి...
News

27న రాష్ట్ర వ్యాప్తంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్

గో వధను అరికట్టి.. గోమాతకు తగిన గౌరవం, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు....
News

కరాచీలోని చారిత్రక భవనంపై ఉన్న హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం

పాకిస్తాన్ లోని కరాచీలో ఒక చారిత్రక భవనం గోడలపై ఉన్న హిందూ దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మైనారిటీ హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది; అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం పూర్తి మౌనం...
ArticlesNews

ఏఐ, డిజిటలైజేషన్‌తో తిరుమలలో సరికొత్త విధానాలు

కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల...
ArticlesNews

నిత్య విద్యార్థి

ప్రతి వ్యక్తీ నిత్య విద్యార్థిలా ఉండాలంటారు అనుభవజ్ఞులు. ఉపాధినిచ్చే చదువు మాత్రమే కాక వ్యక్తిత్వపరంగా ఎదుగుదలకు సహకరించే ఏదో ఒక అంశాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. దానివల్ల మేధస్సు పదును బారుతుంది. అలా సరికొత్త విషయాలను అభ్యసించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం...
News

షుకూర్‌ ఆదేశాలతో భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలు – కస్టడీలో ఉగ్ర లింకుల కేసు నిందితులు

విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్‌తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడిన తర్వాత జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులు తెలిపారు. అతడి ఆదేశాల మేరకు భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఐదుగురు...
News

కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ సీమా హైదర్

సీమా హైదర్.. ఒకప్పుడు భారత్‌లో ఈ పేరు మార్మో్గింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ మహిళ పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా...
News

ప్రకృతి సేద్యం..

ప్రకృతి వ్యవసాయంలో మహిళలు సైతం విశేషంగా రాణిస్తున్నారు. రసాయనాల ప్రమేయం లేని ఆహారాన్ని పండిస్తూ తమ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కృషి చేస్తున్నారు. బయట వారికి విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు. వీరి ఆసక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం...
1 63 64 65 66 67 2,890
Page 65 of 2890