News

News

దేశం సురక్షితంగా ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం సుఖవంతం: డా. మోహన్ భగవత్ జీ

అందరూ కలిసికట్టుగా కృషి చేసినప్పుడే భారత్ 'విశ్వగురువు' అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ పేర్కొన్నారు. గోపికలు, గోపులు అందరూ తమ కర్రలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే వరకు, భగవాన్ కృష్ణుడు తన చిటికెన వేలు కూడా...
News

పాక్ వంకర మాటలు.. కోల్‌కతాపై దాడి చేస్తామని హెచ్చరించిన పాక్

ఆపరేషన్ సిందూర్‌, సర్జికల్స్ స్ట్రైక్స్‌తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది. తాజాగా ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై తప్పుడు ఆరోపణలతో ఇండియా కనుక దాడి...
ArticlesNews

పండిత రమాబాయి ‘ప్రొపగండా నెట్‌వర్క్’ను స్వామి వివేకానంద ప్రపంచం ముందు ఎలా బట్టబయలు చేశారు!

1893లో అమెరికా గడ్డపై ఒక తుఫాను రేగింది. అది సనాతన ధర్మ జ్యోతికి మరియు క్రైస్తవ మత ప్రచారానికి మధ్య జరిగిన పోరాటంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. పండిత రమాబాయి క్రైస్తవ ప్రభావంలో ఉండి స్వామి వివేకానందను తీవ్రంగా వ్యతిరేకించిన ఘట్టం ఇది. ఏప్రిల్...
News

వేల విగ్రహాల కోవెల!

అల్లంత దూరం నుంచే కనువిందు చేసే దేవుళ్ల విగ్రహాల గోపురాలు- ఏ గుడిలోనైనా సాధారణమే! కానీ ఆ ఆలయంలో మాత్రం బయటేకాదు... లోపల సైతం స్తంభాలు మొదలు పైకప్పు వరకూ ఎక్కడ చూసినా అందంగా చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. భక్తులు గర్భగుడిలోని...
News

కేరళ ఆలయాల్లో బంగారం మాయం!

శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే...
ArticlesNews

సనాతన ఆదర్శానికి సజీవ ప్రతిరూపం ‘వసుధైక కుటుంబం’

అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్‌ ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ ‘వీళ్లు నావాళ్లు, వాళ్లు పరాయివాళ్లు- అనుకుంటారు అల్పులు. కానీ విశాల హృదయులు ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు’ అనేది ఈ శ్లోకార్థం. అనంతమైన కాలచక్రంలో మానవ సంబంధాలకు అత్యున్నతమైన...
News

విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు.. గర్భాలయ అర్చకత్వానికి అనుమతి లేదు

దేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్‌), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ...
News

జిహాదీ శిక్షణ కోసం పాకిస్థాన్​కు, ఐసిస్‌తో సంబంధాలు

జిహాద్‌ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని విజయవాడ ఉగ్రమూలాలున్న కేసులో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. ఏక్యూఐఎస్, ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్నిరోజులు ఆగి ఉంటే, తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్థాన్‌ వెళ్లే వాళ్లమని...
1 62 63 64 65 66 2,890
Page 64 of 2890