ప్రాచీన విజ్ఞానంపై విశ్వాసంతో ముందుకెళ్తున్న భారత్
భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని నమ్ముకున్న భారత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయంసేవక్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఆదివారం మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు చెందిన ‘పరిక్రమ కృపాసారం’పుస్తకాన్ని ఇండోర్లో ఆవిష్కరించిన సందర్భంగా...







