News

News

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాతంగా ఉంటారని మైసూర్‌ దత్త పీఠం ఉత్తరాధికారి విజయా నంద్‌ తీర్థ స్వామిజీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపద్మాపురంలో ఏర్పాటు చేసిన సదస్సలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం...
ArticlesNews

“భారతీయ సంస్కృతి, సాహిత్య.. చైతన్య గళం జ్ఞాన భారతం మిషన్”

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం...
ArticlesNews

అమరం కనకమ్మ సమరం

( సెప్టెంబర్ 15 – పొణకా కనకమ్మ వర్ధంతి ) స్వతంత్ర భారతావని కోసం అసువులుబాసినవారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు. గతించిన కాలం వలే వారందరినీ మరచిపోతున్నాం. కాని ఆ...
News

గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అక్కర్లేదు: కొల్లు రవీంద్ర

గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను పరిరక్షిస్తూ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌ కోసం 56 రోజులు వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నారని,...
News

మార్చి 5న నేపాల్‌ ఎన్నికలు

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటుకు తదుపరి ఎన్నికలు మార్చి 5న జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ కార్యాలయం శనివారం ప్రకటించింది. నూతన ప్రధానిగా ప్రమాణం చేసిన జస్టిస్‌ సుశీలా కార్కీ సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు పార్లమెంటును శుక్రవారం రద్దు...
News

భారతీయ రాతప్రతుల సంరక్షణకు ప్రతిన

ప్రాచీన రాతప్రతులు భవిష్యత్తుకు దారి దీపాలనీ, వాటిని డిజిటలీకరించి, పదిలపరచి, అందరికీ అందుబాటులో ఉంచుతామని పరిశోధకులు, విద్వాంసులు, నిపుణులు శనివారం వాగ్దానం చేశారు. దిల్లీలో మూడు రోజులపాటు జరిగిన జ్ఞాన భారతం మహాసభ ముగింపు సందర్భంగా వారు ‘న్యూదిల్లీ డిక్లరేషన్‌’ పేరిట...
News

శ్రీశైల క్షేత్రం సుందరీకరణకు కృషి : ఈవో శ్రీనివాసరావు

పర్యావరణ పరిరక్షణతో పాటు క్షేత్రాన్ని సుందరీకరించేందుకు క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు 30శాతం దేవతా మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా బ్రామరీ పుష్పవనంలో బిల్వమొక్కలు నాటే...
1 641 642 643 644 645 3,090
Page 643 of 3090