భారతీయ మహోన్నత విద్యావిధానం గురుకులం
భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్తుంది. రామాయణంలో రామలక్ష్మణుల మొదలు చరిత్రలో ఎందరో కీర్తిమంతులు గురుకుల విద్యాభ్యాసంతోనే వన్నెకెక్కారు....







