మినార్ ను వెంటనే తొలగించాలి : మసీదు యాజమాన్యానికి ఆదేశాలు
హరిద్వార్ లోని ఓ మసీదుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మసీదు గోపురానికి సంబంధించిన మినార్ ను వెంటనే తొలగించాలని ,లేదంటే మొత్తం మసీదుకే సీల్ వేస్తామని ప్రకటించింది. మసీదు యాజమాన్యానికి గతంలోనే నోటీసు జారీ చేశామని తెలిపారు. అయినా అనధికారంగా...







