News

News

దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై విచారిస్తాం

హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు తీసుకొచ్చిన దేవాదాయ చట్టాల్లోని నిబంధనలపై మెరిట్స్‌ ఆధారంగా తామే విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం...
News

పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌లోనే స్కెచ్ : ఎన్ఐఏ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి.. వ్యూహా రచన, పథకం అమలు అంతా పాకిస్థాన్‌ కేంద్రంగానే సాగిందనేందుకు బలమైన సాక్ష్యాలతో ఎన్ఐఏ బహిర్గతం...
News

విత్తన బంతులు తయారీ శిక్షణ కార్యక్రమం

ఏలూరు జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ రైతు  పొలంలో విత్తన బంతులు  తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు రైతులకు విత్తన బంతులు తయారీ విధానం, వాటి వినియోగం మరియు ప్రాముఖ్యతపై ప్రాక్టికల్...
News

సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు.. బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు....
News

భక్తి భావనలే కవి క్షేత్రయ్య పదాలు

భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్‌ భవనంలో సాహితీవేత్త డాక్టర్‌ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్‌ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యతకు క్షేత్రయ్య...
News

ఖేడా గ్రామంలో భూ ఆక్రమణలు, హిందూ మహిళలపై వేధింపులు

గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లా చందన గ్రామంలో భూ ఆక్రమణలు, హిందూ మహిళలు మరియు యువతులపై వేధింపుల ఆరోపణలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. గ్రామ మధ్యలో ఉన్న ఖాళీ భూమిని కొందరు ముస్లింలు అక్రమంగా ఆక్రమించి దుకాణాలు నిర్మించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు....
ArticlesNews

అసలు కమ్యూనిస్టులు భారతీయులేనా?

ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సామ్యవాద నినాదానికి, కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ పెరగాల్సిన సమయంలో, భారతీయ కమÖ్యనిస్టులకు నేడు మిగిలిందేమిటి? అనే బాధతో అవుట్‌లుక్ పత్రిక (డిసెంబర్ 21, 2025) కవర్‌పేజీ కథనం ప్రచురించింది. ఒక రకంగా శతజయంతి సంబరాలను సరిగా...
1 60 61 62 63 64 2,969
Page 62 of 2969