News

News

‘నన్ను బెంగాల్ నుంచి పంపించిన వారే ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారునని అంటున్నారు’: తస్లీమా నస్రీన్

కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ తన కోల్‌కతా పర్యటనకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలపై విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో చేసిన పోస్టులో, ఒకప్పుడు తనను పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లగొట్టిన నాయకులే ఇప్పుడు తనను భారతీయ...
News

హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు: ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలి : గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ

న్యూఢిల్లీ: హిందూ దేవతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (GAC) యూట్యూబ్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఈ వీడియో...
News

మహారాష్ట్రలో అల్-హలీమీ ఫౌండేషన్ కేసు: 14 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏటీఎస్

మహారాష్ట్రలోని బార్షిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్-హలీమీ ఫౌండేషన్‌కు సంబంధించిన కేసులో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కోర్టులో 14,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛారిటీ కమిషనర్ వద్ద నమోదు చేసుకోకుండా నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి...
News

హింస, వేధింపులతో విసిగిపోయాను.. లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ భార్య

ఆర్గనైజేషన్ అంతర్గత వేధింపులు, గ్రామస్థులపై శ్రేణులు జరుపుతున్న అనవసర హింసతో విసిగిపోయానని చెబుతూ ఒక కీలక మహిళా మావోయిస్ట్ నేత ఝార్ఖండ్‌లోని గిరిడీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యురాలైన అనితా కిస్కూ అలియాస్ బబిత సీనియర్...
News

ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్

విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్‌పూర్‌లోని తేరాపంథ్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా అఖిల భారతీయ స్థాయిలో బాధ్యతలు వున్నవారు, నిర్వహణ కమిటీ సభ్యులు...
News

జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!

ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్‌ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ, బలభద్రులు ఇద్దరు గుండిచ దేవస్థానంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్రత్యేక పరిశీలన నిర్వహించినట్లు...
News

విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ వేదికలు కాదని వ్యాఖ్యానించింది. ‘ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం. సరైన...
News

ధర్మవరంలో జగన్నాథ రథయాత్ర

  ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి బలిజ కళ్యాణ మండపం వరకు నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర...
1 60 61 62 63 64 3,084
Page 62 of 3084