News

News

జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన

ఈ-వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది....
News

భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం : ఖలిస్థానీల బెదిరింపులు

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖలిస్థానీ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్ -SFJ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ...
News

ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజార్‌ కుటుంబం ఛిన్నాభిన్నం: జైషే కమాండర్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నాడు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని జైషే...
ArticlesNews

‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లోకి 5 వేల గ్రంథాలు

నన్నయ్య, పోతన, శ్రీనాథుడు తదితర ప్రఖ్యాత తెలుగు కవులు, రచయితలు అప్పట్లో తాళపత్రాలపై రాసిన అద్భుత గ్రంథాల మాధుర్యాన్ని భావితరాలకు యథాతథంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తాళపత్ర గ్రంథాల డిజిటల్‌ ప్రతులను ‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లో ఉంచనుంది....
News

తీరంలో ఆకట్టుకుంటున్న ఆలయం

బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాతంలో నిర్మించిన తారకేశ్వరాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభించి.. 2023లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన దశరథమహారాజు సముద్రతీరంలో శివాలయం నిర్మించాలనే తలంపుతో తిరుపతికి చెందిన...
ArticlesNews

అయ్యప్ప మీద మార్క్సిస్టుల దొంగ భక్తి

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నట్టు, ప్రపంచ అయ్యప్ప భక్తులారా వంప రండి అంటున్నారు కేరళ మార్క్సిస్టులు. సెప్టెంబర్ 20న పంపలో కేరళ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దీని మీదే అందరికి...
News

భక్తులు డబ్బులు ఇచ్చేది కల్యాణ మండపాల నిర్మాణానికి కాదు : సుప్రీం

ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కల్యాణ మండపాల నిర్మాణం కోసం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సమర్థించింది. కాగా, ఐదు ఆలయాల నిధులతో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కల్యాణ మండపాల...
News

అమలాపురంలో స్మార్తాగమ అపర విద్వత్సభ

స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు...
1 634 635 636 637 638 3,090
Page 636 of 3090