జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన
ఈ-వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది....







