జగన్మాతా నమోస్తుతే
( సెప్టెంబరు 22 - శరన్నవరాత్రులు ప్రారంభం ) ముగ్గురమ్మల మూలపుటమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధించే పుణ్యదినాలే శరన్నవరాత్రులు. సదా మనల్ని సంరక్షించే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే శుభ సమయమిది. అహంకారంతో విర్రవీగిన మహిషాసురుని సంహరించి సమస్త లోకాలకు సుఖసంతోషాలను చేకూర్చిన శక్తికి...







