News

News

571 ఏళ్లుగా.. ఒకే వేదికపై దుర్గాపూజ

పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కోన్‌నగర్‌కు చెందిన ఘోషాల్‌ జమీందార్ల కుటుంబం 571 ఏళ్లుగా ఒకే ప్రాంగణంలో దుర్గాపూజ నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 1454లో దిల్లీ సుల్తానుల కాలంలో ఘోషాల్‌ కుటుంబం జమీందారీ హక్కులు పొందింది. అప్పటి నుంచీ తమ ఇంటి ప్రాంగణంలో...
News

కాశీ నుంచి కేదార్‌నాథ్‌.. చెప్పుల్లేకుండా యువకుడి సైకిల్‌ యాత్ర

ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో అజయ్‌ కుమార్‌ పటేల్‌ అనే యువకుడు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. అదీ చెప్పుల్లేకుండానే. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన అతడి యాత్ర ఇప్పటికే 11 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 11 జ్యోతిర్లింగాలు, ఇతర...
News

‘‘సిందూర్’’ దెబ్బ పీఓకే నుంచి మకాం మారుస్తున్న ఉగ్రవాదులు..

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా,...
ArticlesNews

సనాతన ధర్మం ఒక మతం కాదు జీవనశైలి.

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు… అందరూ...
News

వేద పాఠశాల ప్రారంభం

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శృతి భారతి వేద పాఠశాల, కంప్యూటర్ల గదిని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామిజీ, అసంగానందగిరి స్వామిజీలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ.. ఎన్నారై మూల్పూరి వెంకట్రావు–సావిత్రి దంపతుల...
News

గవాయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విశ్వహిందు పరిషత్

యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద ఖ‌జుర‌హో ఆల‌య స‌మూహంలో ఉన్న జ‌వారి టెంపుల్‌లో ఏడు అడుగుల‌ విష్ణుమూర్తి విగ్ర‌హం పై వేసిన పిల్ పై వాదనలు జరిగిన విషయం తెలిసిందే.. రాకేశ్ ద‌లాల్ అనే వ్య‌క్తి ఈ విషయంపై కోర్టులో పిటీష‌న్...
News

దాండియా, గర్బా నృత్యాల్లో తిలకం, పవిత్ర దారం

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమై య్యాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాండియా ఆటలు, గర్బా నృత్యాలు ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేలా చూసుకోవాలని వేడకల నిర్వాహకులకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)...
News

హిందూ దేవతలను అవమానిస్తూ పాట పాడిన మహిళ

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌ లో ఫోక్ సింగర్ సరోజ్ సర్గం చేసిన పనికి హిందూ సంఘాలు అన్ని బగ్గుమంటున్నాయి. దుర్గామాత ఒక వేశ్య అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి...
1 627 628 629 630 631 3,090
Page 629 of 3090