571 ఏళ్లుగా.. ఒకే వేదికపై దుర్గాపూజ
పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా కోన్నగర్కు చెందిన ఘోషాల్ జమీందార్ల కుటుంబం 571 ఏళ్లుగా ఒకే ప్రాంగణంలో దుర్గాపూజ నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 1454లో దిల్లీ సుల్తానుల కాలంలో ఘోషాల్ కుటుంబం జమీందారీ హక్కులు పొందింది. అప్పటి నుంచీ తమ ఇంటి ప్రాంగణంలో...







