News

News

శబరిమలై బంగారం కేసు: సీబీఐకి అప్పగించాలి : VHP అలోక్ కుమార్ డిమాండ్

శబరిమల బంగారం దోపిడీపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా వుందని, అలాగే కేరళ రాష్ట్రంలోనే గాక, దీని మూలాలు ఇతర ప్రాంతాల్లోనూ...
News

కొచ్చిలో ఆరెస్సెస్ ‘‘విజయభేరీ’’ పేరుతో ఘోష్ ప్రదర్శన

బోల్గట్టి యుద్ధ విజయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆరెస్సెస్ స్వయంసేవకులు కేరళలోని కొచ్చి బ్యాక్ వాటర్స్ లో ‘‘విజయభేరీ’’ పేరుతో ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా, స్వామి...
News

భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాక్ కు లేదు : బలూచ్ నాయకుడు మీర్ యార్

జమ్మూ–కాశ్మీర్‌లోని మసీదులను భారత్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. పాకిస్తాన్ సైన్యమే మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని బలూచ్ నాయకుడు మీర్ యార్...
News

‘‘భోజ్‌శాల’’లో హిందూ, ముస్లిం ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి..

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న విభోజ్‌శాల ఆలయం సముదాయంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులు, ముస్లింలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది శుక్రవారం నాడు వచ్చే హిందువుల పండగ బసంత పంచమి సందర్భంగా హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రార్థనలు...
News

ధర్మ రక్షా సభకు అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు

బాలాపూర్‌లో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించ తలపెట్టిన ధర్మ రక్షా సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే సాకుతో పోలీసులు సభకు...
ArticlesNews

ప్రాచీన విజ్ఞాన జ్ఞాన పరంపర భారతీయ ఖగోళ శాస్త్రం

మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలో ఒక చారిత్రక భవనం విలసిల్లుతోంది. అది “వేదశాల” అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనా శాల.ఉజ్జయిని వవచ్చే భక్తులలో ఎందరు ఈ వేదశాలను చూశారో లెక్క తెలీదు కానీ, ఈ వేదశాల మన భారతీయ ప్రాచీన విజ్ఞాన జ్ఞాన...
News

వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం 8 కోట్ల 74 లక్షల రూపాయల నిధులను కేటాయించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి...
ArticlesNews

పారమార్థిక జీవితానికి దారి తల్లిదండ్రుల ఆశీర్వాదం

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
1 406 407 408 409 410 3,094
Page 408 of 3094