News

News

పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యానికి బాంబు బెదిరింపు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని పేల్చివేస్తామ‌ని సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల్లో ఇవాళ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఫేస్‌బుక్‌లో ఆ...
ArticlesNews

కాల పానీలో నేతాజీ చేసిన నిశ్శబ్ద తీర్థయాత్ర!

జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని మనం జరుపుకుంటున్న వేళ, ఆయన భయంకరమైన ‘కాల పానీ’ని సందర్శించిన ఆ రోజును ఒకసారి గుర్తు చేసుకుందాం. 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత, ఉత్సాహంగా...
News

హైందవ ధర్మ రక్షణకు కృషి

హైందవ ధర్మ రక్షణకు పనిచేయాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను ఏర్పాటు చేసి తాను రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరంతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నియోజవర్గాలలో అనేక మందికి సేవలు అందిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన...
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు

వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మవారు వాగ్దేవీగా దర్శనమిస్తున్నా రు. మహామండపం 6వ అంతస్తు లో అమ్మవారి ఉత్సవమూర్తి శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్...
ArticlesNews

ప్రణోదేవీ సరస్వతీ

శ్రీ  పంచమి సందర్భంగా అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన...
ArticlesNews

భోజ్‌శాల చరిత్ర చెబుతున్న నిజాలు..

దేశంలో మరో మందిర్-మసీదు వివాదం కొనసాగుతోంది. ఇప్పటివరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌ ధార్‌లోని భోజశాల-కమల్ మౌలా మసీదు కూడా...
ArticlesNews

జగదభిరాముడికే జీవితం అంకితం చేసిన ఆంధ్రావాల్మీకి వావిలికొలను సుబ్బారావు

( జనవరి 23 - వావిలికొలను సుబ్బారావు జయంతి ) ఆశయ సాధనకు జీవితాన్నే అంకితం చేసిన ఘనత.. సాహితీ రంగంలో శిఖర సమానమైన కీర్తి.. మానవతా విలువలు.. ఆధ్యాత్మిక భావాలతో సమాజంలో నైతికతను పెంపొందించేందుకు కృషి చేసి.. కోదండ రామాలయం...
ArticlesNews

జైహింద్ : నేతాజీ శాశ్వత ప్రతిధ్వని

( జనవరి 23 -  నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి  ) అవి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు. పరిపాలనలో తోడ్పడటానికి భారతీయులను కూడా ఎన్నుకునేవారు. అందుకోసం ఇండియన్ సివిల్ సర్వీసు అనే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి వచ్చేది. ఆ పరీక్షలు...
1 405 406 407 408 409 3,094
Page 407 of 3094