ముగిసిన మండల- మకరవిలక్కు పూజలు
కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా కొనసాగిన మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సీజన్ మంగళవారం ఉదయం ముగిసింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను అధికారికంగా మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులు ప్రకటించారు....







