News

News

ముగిసిన మండల- మకరవిలక్కు పూజలు

కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా కొనసాగిన మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సీజన్‌ మంగళవారం ఉదయం ముగిసింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను అధికారికంగా మూసివేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులు ప్రకటించారు....
ArticlesNews

ఈ నీచత్వం ఆగాలి!

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ2 టెర్మినల్‌ వద్ద మొన్న నవంబర్‌లో కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్‌ అంటూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. బహిరంగ ప్రదేశాలను అందుకే ఎంచుకుంటున్నారు. దీనిని...
News

ముస్లింల వివాహాల్లో రాముడి పాటలు, సిందూరం

బిహార్‌లోని గయా, ఔరంగాబాద్‌ సరిహద్దులో గల పీరు, బంతారా గ్రామాలు భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి సజీవ సాక్ష్యాలు. ఈ గ్రామాల ముస్లింలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారి ఇళ్లలో శుభకార్యాలు హిందూ పద్ధతుల్లోనే జరుగుతాయి. మసీదులో నికాహ్‌ జరిపాక, ఇంటి వద్ద...
News

‘కాశ్మీరీ హిందువులు ఎప్పటికీ శాశ్వతంగా లోయకు తిరిగి రారు’: ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ హిందువులు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా అన్నారు..రాజౌరి జిల్లాలోని నౌషేరాలో మీడియాతో ఆయన మాట్లాడారు. హిందువులే కాదు, ముస్లింలు కూడా ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తున్నారని తెలిపారు....
News

ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన కోర్టు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకటనను ప్రశ్నిస్తూ పటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి ఉపయోగించిన భాష...
News

తాళ్లతో ఒక దానిపై మరొకటి కట్టేసి.. ఊపిరాడక మృతి చెందిన గోవు

ఒడిశా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలనుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒడిశా పితాతోలి నుంచి గోవులను మంగళవారం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఢీకొట్టే యత్నం జరిగింది. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పితాతోలికి...
News

“అజ్మీర్ దర్గా శివాలయం”.. కోర్టులో మహారాణా ప్రతాప్ సేన పిటిషన్..

అజ్మీర్ షరీఫ్ దర్గాకు వ్యతిరేకంగా హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన (MPS) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2024లో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. దర్గా ఉన్న స్థలంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని పిటిషన్లు పేర్కొంటున్నాయి. ఈ...
News

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ, కర్ణాటక, తమిళాడులో ఈడీ అధికారులు దాడులు చేశారు. దేవస్యం బోర్డు మాజీ సభ్యుడి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు. శబరిమల బంగారు దొంగతనం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం...
1 407 408 409 410 411 3,094
Page 409 of 3094