భారతదేశ సమగ్ర స్వరూపానికి మూల సిద్దాంతంగా ఏకాత్మతా మానవతా సిద్ధాంతం : సంతోష్
విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్ గారు...







