News

News

స్వాస్థ్య భారత నిర్మాణమే ‘ఆరోగ్య భారతి’ లక్ష్యం – అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్

విజయవాడలోని అయోధ్య నగర్ లో గల హైందవి భవనంలో “ఆరోగ్య భారతి” ఆధ్వర్యంలో జరిగిన “మహిళా ఆరోగ్య అవగాహనా సదస్సు”లో ఆరోగ్య భారతి అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్ మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యం అమ్మ చేతిలోనే, అదీ వంటింటిలోనే...
ArticlesNews

పాక్ కనుసన్నల్లో భారత్ పైకి రోహింగ్యాస్త్రాలను సిద్ధం చేస్తున్న జైషే మొహమ్మద్

జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపధ్యంలో రగిలిపోతున్న ఐఎస్ఐ తన పెంపుడు కుక్కలైన తీవ్రవాద సంస్థల సాయంతో భారత్ లోని కాశ్మీర్ వ్యాలీతో సహా 7 రాష్ట్రాలలో పుల్వామా తరహా...
News

ఏడుకొండలవాడి వెండి కిరీటం, ఉంగరాలు గోవిందా… గోవింద.

తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తితిదే...
News

‘జాగృతి’ ఇంటింటికీ చేరాలి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాళెం సమీపంలో గల ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజి ఆవరణలో 25/8/2019 ఆదివారం ఆర్. ఎస్. ఎస్ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘జాగృతి’ వార పత్రిక ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు...
News

నెల్లూరు జిల్లా గూడూరులో సద్భావనా సదస్సు

నెల్లూరు జిల్లా గూడూరులో సద్భావనా సదస్సు పేరుతో వివిధ కుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 21 కులాలకు చెందిన 95 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత...
News

22 మంది అవినీతి అధికారులపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్‌ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్‌/ఏవో ర్యాంక్‌కి చెందిన అధికారులు...
News

కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చెయ్యాలో మోడీకి బాగా తెలుసు – ట్రంప్

జీ7 సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య జరిగిన భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చెయ్యాలో మోడీకి బాగా తెలుసునని, కాశ్మీర్ సమస్య భారత్...
News

కాశ్మీర్లో పరిస్థితులు  చక్కబడనివ్వండి – విపక్ష నేతలతో మాయావతి

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష నేతల తీరును బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి తప్పుబట్టారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కాశ్మీర్ పర్యటనకు...
1 2,892 2,893 2,894 2,895 2,896 2,975
Page 2894 of 2975